ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ దేశ ప్రతిష్టను పెంచుతుంది: కేసీఆర్

ABN, First Publish Date - 2022-11-28T20:57:41+05:30

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ దేశ ప్రతిష్టను పెంచుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ దేశ ప్రతిష్టను పెంచుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కార్పొరేట్‌ వ్యక్తులు ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వ రంగంలోనే ప్రాజెక్టు ఉందన్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశించారు. 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంట్‌లో రెండు యూనిట్లు వచ్చే ఏడాది డిసెంబర్‌లో పూర్తి కావాలని సీఎం సూచించారు.

Updated Date - 2022-11-28T20:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising