ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీ కలిసిన బీజేపీ నేతలు

ABN, First Publish Date - 2022-07-26T22:37:32+05:30

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతలు కలిశారు. బీజేపీ 3వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతివ్వాలని వినతిపత్రం అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతలు కలిశారు. బీజేపీ 3వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతివ్వాలని వినతిపత్రం అందించారు. ఆగస్ట్ 2 నుంచి 26 వరకు బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టనుంది. యాత్రకు పటిష్టమైన భద్రత ఇవ్వాలని బీజేపీ నేతలు డీజీపీని కోరారు. 


Updated Date - 2022-07-26T22:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising