ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: విషాహారం తిని 40 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN, First Publish Date - 2022-03-15T17:12:11+05:30

జిల్లాలోని కురవి మండలం సీరోల్ ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఆహారం విషతుల్యామవడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని కురవి మండలం సీరోల్ ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఆహారం విషతుల్యమవడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని బయట పడనీయకుండా ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు రహస్యంగా వైద్య పరీక్షలు చేయిస్తోంది. తల్లితండ్రులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా వైద్య పరీక్షలు చేయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-03-15T17:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising