ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugodu: సోనియా అంటే గౌరవం ఉందని చెప్పినా.. నాపై కుట్ర చేస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-14T00:01:01+05:30

తెలంగాణ (Telangana)తో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ (Telangana)తో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో రాజీనామా చేసిన తర్వాతే మునుగోడుకు నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. తన రాజీనామా తర్వాతే చేనేతలకు బీమా ప్రకటించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా అంటే గౌరవం ఉందని చెప్పినా.. తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనను టార్గెట్‌ చేస్తూ పోస్టర్లు వేస్తున్నారని తెలిపారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జరిగేదే మునుగోడు ఉపఎన్నిక అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టులకు అమ్ముడుపోయే వ్యక్తి ఉపఎన్నికకు ధైర్యంగా వెళ్లగలరా? అని ప్రశ్నించారు. కాలుష్యంతో చౌటుప్పల్‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 21న జరిగే మునుగోడు బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొంటారని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2022-08-14T00:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising