ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-03-14T17:17:40+05:30

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు జస్టిస్ ఉజన్ బయల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా రిజిస్టర్‌ను నేరుగా అసెంబ్లీకి వెళ్లి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే హైదరబాద్ సీపీకి కూడా నోటీసులు అందజేయాలని న్యాయస్థానం తెలిపింది. అసెంబ్లీకి వెళ్ళే ముందు ఫోన్‌లో ముందే సమాచారం ఇవ్వాలని రిజిష్టర్‌కు సూచించింది. సాయంత్రం 4 గంటలలోపు నోటీసుల అంశంపై నివేదిక ఇవ్వాలని రిజిష్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-03-14T17:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising