ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిపోతున్న కరోనా కేసులు.. సంక్రాంతి తర్వాత తెలంగాణలో ఆంక్షలు!

ABN, First Publish Date - 2022-01-08T18:20:23+05:30

కరోనా కేసుల పెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే చర్యలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కరోనా కేసుల పెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఆంక్షలు విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో అధికారుల నుంచి సీఎం కేసీఆర్ నివేదిక కోరారు. ప్రస్తుతం రోజుకు 2500 పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత, నియంత్రణపై ఇవ్వాళ కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు.


రాష్ట్రంలో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకంగా ప్రభుత్వం భావిస్తోంది. కేసుల తీవ్రత, మరణాల సంఖ్య పెరిగితే ఆంక్షలు తప్పవని.. అధికారులు చెబుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. అలాగే బార్లు, పబ్‌లు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-08T18:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising