ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్‌పై దాడి కేసు విచారణ ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-14T02:58:36+05:30

ఎంపీ బండి సంజయ్‌పై పోలీసుల దాడి కేసు విచారణను పార్లమెంటరీ ప్రివిలేజ్‌ కమిటీ ప్రారంభించింది. బండి సంజయ్‌పై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎంపీ బండి సంజయ్‌పై పోలీసుల దాడి కేసు విచారణను పార్లమెంటరీ ప్రివిలేజ్‌ కమిటీ ప్రారంభించింది. బండి సంజయ్‌పై పోలీస్‌ కమిషనర్‌ అకారణంగా దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న తన పార్లమెంటరీ కార్యాలయంలో సంజయ్‌పై సీపీ దాడి చేశారని, ఈ నెల 21న పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ రూంలో బండి సంజయ్‌ తన వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది. ఎంపీ స్టేట్‌మెంట్ తర్వాత సీపీని పిలిచి ప్రివిలేజ్‌ కమిటీ  వివరణ కోరనున్నారు. 


Updated Date - 2022-01-14T02:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising