ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారుతోంది: బండి సంజయ్‌

ABN, First Publish Date - 2022-01-24T21:51:32+05:30

వేములవాడలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేత బండి సంజయ్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: వేములవాడలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేత బండి సంజయ్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వేములవాడకు 200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు ఏమయ్యాయని నిలదీశారు. వేములవాడ అభివృద్ధిపై సమీక్ష చేయడానికి కేసీఆర్‌కు సమయం లేదా? అని ప్రశ్నించారు. వేములవాడ రాజన్నకే కేసీఆర్ శఠగోపం పెడుతున్నారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు.

Updated Date - 2022-01-24T21:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising