TDP chief: ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
ABN, First Publish Date - 2022-08-13T15:53:36+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ భవన్కు చేరుకున్నారు.
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) శనివారం ఉదయం ఎన్టీఆర్ భవన్కు చేరుకున్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉదయం 10:30 గంటలకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ వేడుకలను టీడీపీ అధినేత ప్రారంభించనున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయులు హాజరుకానున్నారు.
Updated Date - 2022-08-13T15:53:36+05:30 IST