ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకు వెళ్లి ముగ్గురు బాలుర మృతి

ABN, First Publish Date - 2022-04-04T01:46:45+05:30

గిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో ఊరకుంట చెరువులో ఈత కోసం వెళ్లి మారంపెల్లి శరత్‌ (14), పబ్బతి నవదీప్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో ఊరకుంట చెరువులో ఈత కోసం వెళ్లి మారంపెల్లి శరత్‌ (14), పబ్బతి నవదీప్‌ (11), గొలుసుల యశాంత్‌ (13) నీట మునిగి ఆదివారం మృతి చెందారు. ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావటం వల్ల ఉదయమే ముగ్గురు బాలురు ఈత కోసం తుమ్మెనాలకు సమీపంలో ఉన్న ఊరకుంట చెరువు వద్దకు వెళ్లారు. స్నానం కోసం నీటిలో దిగిన బాలురు ఈత రాక పోవటం నీట మునిగి మృతి చెందారు. సెలవు దినం కావటం వల్లే ముగ్గురు ఈత కోసం చెరువు వద్దకు వెళ్లారని, ఈత రాక పోవడం వల్ల మునిగి మృతి చెందినారని భావిస్తున్నారు. 

Updated Date - 2022-04-04T01:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising