ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suryapet: కృష్ణానదిలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు

ABN, First Publish Date - 2022-01-19T14:25:07+05:30

జిల్లాలోని చింతల పాలెం మండలం అడ్లూరు వద్ద కృష్ణానదిలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలోని చింతల పాలెం మండలం అడ్లూరు వద్ద కృష్ణానదిలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం కందుకూరి గోపి(13), కందుకూరి చంద్రశేఖర్(24) చేపల వేటకు వెళ్లి కృష్ణా నదిలో గల్లంతయ్యారు. రెండు రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఆచూకీ ఇంకా లభించలేదు. రాత్రి నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మూడో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2022-01-19T14:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising