ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల పెరుగుదలతో ప్రజలు బతికే పరిస్థితి లేదు : సునీత రావు

ABN, First Publish Date - 2022-04-12T19:16:36+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు అన్నారు. మంగళవారం నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సునీత రావు మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ చార్జీలు తగ్గించకపోతే మరోసారి విద్యుత్ సౌధకి పోదామని చెప్పారు. ఈ కేబినెట్ సమావేశంలో పెంచిన ధరలు, ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని సునీత రావు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-12T19:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising