ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కింగ్‌కోఠి ప్యాలెస్‌ కేసులో సుఖేశ్‌ గుప్తాకు ఊరట

ABN, First Publish Date - 2022-11-25T03:53:22+05:30

కింగ్‌ కోఠి ప్యాలెస్‌ కేసులో నగల వ్యాపారి సుఖేశ్‌ గుప్తాకు హైకోర్టులో ఊరట లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కింగ్‌ కోఠి ప్యాలెస్‌ కేసులో నగల వ్యాపారి సుఖేశ్‌ గుప్తాకు హైకోర్టులో ఊరట లభించింది. తమకు తాకట్టు పెట్టిన కింగ్‌ కోఠి ప్యాల్‌సను తమకు తెలియకుండా విక్రయించారని శ్రేయి ఎక్వి్‌పమెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ కేసును కొట్టేయాలని ఇందులో నిందితులుగా ఉన్న సుఖేశ్‌గుప్త, నీతూ గుప్త, సి. రవీంద్రన్‌, పి. సురేశ్‌కుమార్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె. సురేందర్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వివాదం పూర్తిగా సివిల్‌ వ్యాపార లావాదేవీలకు సంబంధించినదని, దీనికి క్రిమినల్‌ సెక్షన్ల కింద కేసు పెట్టడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Updated Date - 2022-11-25T03:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising