ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ సమావేశం

ABN, First Publish Date - 2022-04-23T00:40:11+05:30

యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైంది. బీఆర్కేఆర్ లో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనీల్ కుమార్ లు పాల్గొన్నారు.రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళు, ఎఫ్.సి.ఐ కి అందించే ధాన్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.


Updated Date - 2022-04-23T00:40:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising