ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాత్మునికి నివాళులర్పించిన శాసనసభాపతి

ABN, First Publish Date - 2022-01-30T23:20:53+05:30

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం శాసనసభ ఆవరణలోని ఆయన విగ్రహానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం శాసనసభ ఆవరణలోని  ఆయన విగ్రహానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన గాంధీజీ సిద్ధాంతాలు,స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి, శాసన వ్యవహారాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ ఇన్ కౌన్సిల్ ఎంఎస్ ప్రభాకర్ , లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-30T23:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising