ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం

ABN, First Publish Date - 2022-03-09T23:53:14+05:30

ద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. భూ వివాదంలో వంశీ కృష్ణపై ఒగ్గు తిరుపతి, అతని అనుచరులు కాల్పులకు జరిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.  భూ వివాదంలో వంశీ కృష్ణపై ఒగ్గు తిరుపతి, అతని అనుచరులు కాల్పులకు జరిపారు. తొగుట మండలం వెంకట్రావు పేట్ శివారులో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం చల్లాపూర్‌కు చెందిన ఒగ్గు తిరుపతి, వంశీ మధ్య కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తోంది. గతంలో తిరుపతిపై వంశీకృష్ణ హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో వంశీపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలోనే వంశీకృష్ణపై తిరుపతి కాల్పులకు పాల్పడినట్లు చెబుతున్నారు. కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-03-09T23:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising