ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్‌ దోస్తులంతా ఆంధ్రా ధనవంతులే..: షర్మిల

ABN, First Publish Date - 2022-04-30T23:27:40+05:30

టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌పై  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆమె స్పందించారు. ‘‘కేటీఆర్‌ దోస్తులంతా మేఘా కృష్ణారెడ్డి, ఫినిక్స్ సురేష్ లాంటి..వారే ఉన్నారు. వీరంతా ఆంధ్రా ధనవంతులే కదా!. తెలంగాణలో ఉద్యమకారులు, రైతులు, నిరుద్యోగులు, ఆదివాసీలు ఉన్నారు. పేదలతో స్నేహం చేసుంటే కదా చిన్నదొరకి ప్రజల కష్టం తెలిసేది? చిత్తం శివుడి మీద..భక్తి చెప్పుల మీద!: ఉంది’’ అని షర్మిల ట్వీట్‌  చేశారు. 

Updated Date - 2022-04-30T23:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising