ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల చావులు దొర కళ్లకు కనపడవు: షర్మిల

ABN, First Publish Date - 2022-01-11T18:21:30+05:30

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి ట్విటర్ వేదికగా స్పందించారు. రైతులు ఆత్మహత్యలు కనపడవు కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి ట్విటర్ వేదికగా స్పందించారు. రైతులు ఆత్మహత్యలు కనపడవు కానీ.. రైతు బంధు కోసం వారోత్సవాలా? అని ప్రశ్నించారు. ‘‘ఈరోజు పోడెం కృష్ణ కడుపులో పురుగుల మందు చేరింది. గన్యానాయక్ మెడకు ఉరితాడు పడ్డది. రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు.. రైతుల చావులు కండ్లకు కనపడవు దొరకి. దొరగారి మెప్పుకోసం రైతు బంధు వారోత్సవాలా? మీరు జరుపుకొనేది రైతు బంధు వారోత్సవాలు కాదు, రైతు చావుల వారోత్సవాలు’’ అని షర్మిల ట్వీట్‌లో విమర్శించారు.

Updated Date - 2022-01-11T18:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising