ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయంలో మోదీ క్షమాపణ చెప్పాలి: షబ్బీర్ అలీ

ABN, First Publish Date - 2022-05-02T21:22:35+05:30

తెలంగాణను అడ్డగోలుగా విభజించారన్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: తెలంగాణను అడ్డగోలుగా విభజించారన్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ కుమార్ ఏ మొఖం పెట్టుకొని రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులకు మోదీ అంటే భయమని అందుకనే ఆయన గురించి మాట్లాడరని షబ్బీర్ అలీ అన్నారు. 

Updated Date - 2022-05-02T21:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising