ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల్ని చూసి అంతా కన్నీటిపర్యంతం

ABN, First Publish Date - 2022-08-31T09:22:33+05:30

మాడ్గుల మండలం రాజీవ్‌గాంధీ తండాకు చెందిన మౌనిక(22) అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్గుల మండలం రాజీవ్‌గాంధీ తండాకు చెందిన మౌనిక(22) అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు.  భార్య మృతిని తట్టుకోలేని ఆమె భర్త మొరావాత్‌ శ్రీనివాస్‌ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లాడు. మౌనిక చితికి నిప్పంటించేందుకు కూడా రాలేకపోయాడు. దీంతో శ్రీనివాస్‌ తండ్రి కార్య.. కోడలికి తలకొరివి పెట్టారు. మౌనికకు మూడేళ్ల మనుశ్రీ, 11 నెలల గౌతమ్‌ ఉన్నాడు. చిన్నబాబు ఇంకా అమ్మపాలు తాగుతున్నాడు. పాల కోసం పిల్లాడు ఏడవడం చూసి అక్కడున్నవారంతా కన్నీటిపర్యంతమయ్యారు. కొల్కుపల్లికి చెందిన మమత(28)కు ఇద్దరు పిల్లలు. పేర్లు వర్షిత్‌, వహాన్‌. చిన్న బాబు ఇంకా అమ్మపాలు మరవలేదు. మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మకు నాలుగేళ్ల కుమారుడు, రెండున్నరేళ్ల పాప ఉన్నారు. 

Updated Date - 2022-08-31T09:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising