ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సికింద్రాబాద్‌ - తిరుపతి ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2022-09-21T14:03:50+05:30

సికింద్రాబాద్‌ - సుబేదార్‌గంజ్‌- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారు లు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ - సుబేదార్‌గంజ్‌- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారు లు తెలిపారు. సెప్టెంబర్‌ 22న సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి (07469), 23న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు(07470)నడపనున్నట్టు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 27 వరకు ప్రతి గురువారం సుబేదార్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు (04121)నడుస్తుందన్నారు. సెప్టెంబర్‌ 30నుంచి అక్టోబర్‌ 28 వరకు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌ నుంచి సుబేదార్‌గంజ్‌ వరకు ప్రత్యేక రైలు(04122)నడుస్తుందన్నారు. సెప్టెంబర్‌ 24న నాందేడ్‌ నుంచి తిరుపతి (07633), 25న తిరుపతి నుంచి నాందేడ్‌కు ప్రత్యేక రైళ్లు(07634)నడపనున్నట్టు తెలియజేశారు. 

Updated Date - 2022-09-21T14:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising