ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: రైతులను కొందరు తప్పుదోవ పట్టించారు: Minister సత్యవతి రాథోడ్

ABN, First Publish Date - 2022-05-17T19:55:12+05:30

ప్రభుత్వం ఆరుతడి పంటలు వేసుకోమంటే.. రైతులను కొందరు తప్పుదోవ పట్టించారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మిర్చి క్వింటాం రూ. 54వేలు పలికిందని, ఎంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Warangal: ప్రభుత్వం ఆరుతడి పంటలు వేసుకోమంటే.. రైతులను కొందరు తప్పుదోవ పట్టించారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మిర్చి క్వింటాం రూ. 54వేలు పలికిందని, ఎంత వరి వేస్తే అంత డబ్బు వస్తుందన్నారు. ఇప్పటికైనా రైతులు నూతన విధానాలు అవలంభిస్తూ.. ప్రభుత్వం చెప్పిన పంటలు వేసుకోవాలని సూచించారు.  

Updated Date - 2022-05-17T19:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising