ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక ఆదాయం రూ. 5072 కోట్లు :ఎండీసీ

ABN, First Publish Date - 2022-08-31T09:31:14+05:30

రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌ల ద్వారా గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం రూ. 5072 కోట్ల ఆదాయం ఆర్జించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎండీసీ) తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌ల ద్వారా గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం రూ. 5072 కోట్ల ఆదాయం ఆర్జించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎండీసీ) తెలిపింది. రాష్ట్రంలో 98 ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్నామని, త్వరలో గ్రానైట్‌ క్వారీ కార్యకలాపాలనూ ప్రారంభించనున్నామని మంగళవారం వెల్లడించింది. కరీంనగర్‌ జిల్లా శంకర్‌పట్నం మండలం, కొత్తగట్టులో డైమెన్షనల్‌ స్టోన్‌ గ్రానైట్‌ క్వారీల కోసం అన్ని అనుమతులను పొందామని, త్వరలో పనులు ప్రారంభించనున్నామని వివరించింది.  

Updated Date - 2022-08-31T09:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising