ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ, టీఆర్ఎస్ నేతలవి డ్రామాలు : రోహిత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-12T19:11:36+05:30

ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా బీజేపీ, టీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ నేత రోహిత్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా బీజేపీ, టీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ నేత  రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజని కేసీఆర్ కొనాలని డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గించాలని  రోహిత్‌రెడ్డి కోరారు.

Updated Date - 2022-04-12T19:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising