ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగు జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం

ABN, First Publish Date - 2022-01-20T13:07:00+05:30

ల్లాలోని ఏటూరునాగారంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: జిల్లాలోని ఏటూరునాగారంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్కైవిజన్ టెలీనెట్ వర్క్ ఆఫీసులోకి  దొంగలు చొరబడి సాటిలైట్ బాక్స్‌లు, నెట్‌వర్క్స్ లైన్స్ ధ్వంసం చేశారు.  70వేల నగదును అపహరించారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై దాడి చేశారు. దొంగలు  ఆఫీసులో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆఫీసు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-01-20T13:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising