ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..30 మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-05-16T13:04:14+05:30

నార్కట్‎పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ లింగోటం సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వెనకనుంచి భద్రాచలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: నార్కట్‎పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ లింగోటం సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వెనకనుంచి భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలు కాగా, అందులో 10మందికి తీవ్ర గాయాలు కావడంతో, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు నార్కట్‎పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం నుంచి హైదారాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Updated Date - 2022-05-16T13:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising