ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‎ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2022-04-24T12:05:15+05:30

శాలిగౌరారం మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వంగమర్తి సమీపంలో బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: శాలిగౌరారం మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వంగమర్తి సమీపంలో బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతులు నాగారం మండలం నర్సింహుల గూడెం వాసులు సాయమ్మ(70), అవిలయ్య (48)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-24T12:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising