ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో రోడ్డు ప్రమాద ఘటన బాధాకరం: మంత్రి Talasani

ABN, First Publish Date - 2022-06-03T18:31:09+05:30

: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani srinivas yadav) అన్నారు. కర్ణాటకలో హైదరాబాద్‌కు చెందిన వారు ప్రయాణిస్తున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపడతామని... మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-06-03T18:31:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising