పేదల గుడిసెలను తొలగిస్తున్న అధికారులు.. Hanumakondaలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-05-18T15:14:58+05:30
హనుమకొండ గోపాల్పూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసిన గుడిసెలను
హనుమకొండ : హనుమకొండ గోపాల్పూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసిన గుడిసెలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. రెవెన్యూ సిబ్బందితో బాధితులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Updated Date - 2022-05-18T15:14:58+05:30 IST