ఈ ఘటన కేసీఆర్ రాక్షస పాలనకు నిదర్శనం: రేవంత్రెడ్డి
ABN, First Publish Date - 2022-04-12T23:38:16+05:30
టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కరీంనగర్ డీసీసీ చీఫ్ సత్యనారాయణపై పోలీసుల దాడి దుర్మార్గమన్నారు.రైతుల పక్షాన పోరాటం చేస్తున్న వారిపై దాడులు చేయించడం..కేసీఆర్ రాక్షస పాలనకు నిదర్శనమని చెప్పారు. అధికారం శాశ్వతం కాదు..ఈ దారుణాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని ట్విట్టర్ వేదికగా రేవంత్రెడ్డి హెచ్చరించారు.
Updated Date - 2022-04-12T23:38:16+05:30 IST