ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్ యాత్రపై రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలు ఇవే

ABN, First Publish Date - 2022-10-26T17:49:52+05:30

ఈనెల 30న షాద్నగర్కు కాంగ్రెస్ నేత రాహుల్ యాత్ర చేరుకోనుందని టీపీసీపీ ఛీప్ రేవంత్ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈనెల 30న షాద్నగర్కు కాంగ్రెస్ నేత రాహుల్ యాత్ర చేరుకోనుందని టీపీసీపీ ఛీప్ రేవంత్ రెడ్డి తెలిపారు. నవంబర్ ఒకటిన మధ్యాహ్నం 12 గంటలకు మునుగోడులో మహిళా గర్జన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మునుగోడు ప్రజలు మహిళా గర్జనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు ఉదయం మక్తల్లో రాహుల్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈనెల 27 నుంచి నవంబర్ 7 వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2022-10-26T17:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising