ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఎనిమిదేళ్లుగా కేసీఆర్ బియ్యం స్కామ్: రేవంత్

ABN, First Publish Date - 2022-04-16T17:14:08+05:30

తెలంగాణలో 8 ఏళ్లుగా కేసీఆర్ బియ్యం స్కామ్ యథేచ్చగా నడుస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణలో 8 ఏళ్లుగా కేసీఆర్ బియ్యం స్కామ్ యథేచ్చగా నడుస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. వానాకాలం పంటలో నిజామాబాద్‌లోనే లక్ష క్వింటాళ్లు స్కామ్ చేశారంటే.. రాష్ట్రం మొత్తంలో స్కామ్ ఏ స్థాయిలో ఉంటుందోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు తెలియకుండా ఇది సాధ్యమా? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఆదేశించకుండా బీజేపీని ఆపుతున్నదెవరని రేవంత్‌రెడ్డి నిలదీశారు.

Updated Date - 2022-04-16T17:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising