ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం విచారణ జరిపించాలి: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-07-18T03:36:15+05:30

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పడి.. జాతీయ విపత్తును వదిలేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పడి.. జాతీయ విపత్తును వదిలేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరదల్లో మునిగిపోతున్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ గడప దాటారని అన్నారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో లోపం జరిగిందని ఆయన ఆరోపించారు. క్లౌడ్ బరెస్ట్ పేరుతో తన అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ కుట్రపై సమాచారం ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం విచారణ జరిపించాలన్నారు. 

Updated Date - 2022-07-18T03:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising