ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లోకి పారిజాతారెడ్డి.. ఢిల్లీకి రేవంత్..

ABN, First Publish Date - 2022-07-03T17:05:51+05:30

నేటి మధ్యాహ్నం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : నేటి మధ్యాహ్నం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. టీఆర్ఎస్ పార్టీ(TRS Party)కి బడంగ్ పెట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) పెద్దల సమక్షంలో నేటి సాయంత్రం కానీ.. రేపు ఉదయం కానీ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలోనే రేవంత్.. పారిజాతారెడ్డితో కలిసి హస్తినకు వెళ్లనున్నారు.

Updated Date - 2022-07-03T17:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising