ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ నేతలు సమైక్య రాగం అందుకోవడం తెలంగాణపై కుట్రలో భాగమే: ఎంపీ రంజిత్ రెడ్డి

ABN, First Publish Date - 2022-04-29T22:36:16+05:30

ఏపీ నేతలు సమైక్య రాగం అందుకోవడం తెలంగాణపై కుట్రలో భాగమే: ఎంపీ రంజిత్ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణపై తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఫోర్ట్ ఫోలియో మారడంతో బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడ్తున్నాడో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటి? అని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ నేతలు సమైక్య రాగం అందుకోవడం తెలంగాణపై కుట్రలో భాగమే అని ఎంపీ అన్నారు. ఏపీ నేతల కుటుంబాలు అన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశారని ఎంపీ తెలిపారు.

Updated Date - 2022-04-29T22:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising