ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి జిల్లాలో రియల్టర్‌ దారుణ హత్య

ABN, First Publish Date - 2022-01-30T01:53:58+05:30

జిల్లాలోని రాయికోడ్‌ పీఎస్‌ పరిధిలో రియల్టర్‌ దారుణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలోని రాయికోడ్‌ పీఎస్‌ పరిధిలో రియల్టర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. రియల్టర్‌ కడవత్ రాజుని చంపి తల, మొండెంను దుండగులు వేర్వేరుగా పడేశారు. రాయికోడ్ మండలంలోని కుకునూర్ దగ్గర మృతుడి తల, న్యాకల్ మండలం రాఘపూర్ దగ్గర మొండెంను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో సంబంధమున్నదని భావిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు భూవివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 24న బీడీఎల్‌ భానుర్ పీఎస్‌లో రాజు మిస్సింగ్ కేసు నమోదయింది. మృతి చెందిన వ్యక్తిన రామచంద్రపురం మండలం వెల్లిమలతండా వాసిగా గుర్తించారు. ఈ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. 

Updated Date - 2022-01-30T01:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising