ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే: రంజిత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-10T19:11:17+05:30

ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు.  ఆదివారం రంజిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను రెచ్చగొట్టి వరి వేసేలా చేసింది బీజేపీ నేతలేనని చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మాట్లాడారని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడతామని రంజిత్‌రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2022-04-10T19:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising