ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-06-08T05:20:04+05:30

కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

ధర్నాచేస్తున్న ఏఐటీయూసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్వరం, జూన్‌ 7: మంఖాల్‌ పారిశ్రామికవాడలోని వైట్‌క్లిప్‌ పరిశ్రమలో అకారణంగా విధులనుంచి తొలగించిన ఇద్దరు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బి.దత్తునాయక్‌ అన్నారు. మంగళవారం ఆ పరిశ్రమ ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేశారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేదంటే పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. కార్మికులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాలను అణచివేస్తూ కంపెనీల యాజమాన్యాలకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. ఈ ధర్నాలో బీకేఎంయూ నాయకులు గణేష్‌, రాజు, యాదిలాల్‌, నగేష్‌, పద్మ, శిరీష పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-08T05:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising