ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-18T05:52:59+05:30

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాపన్నపేట, మే 17: పురుగు మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏడుపాయల వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌నారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ్య గ్రామానికి చెందిన తూర్పాటి దుర్గమ్మ (30) భర్త సత్యనారాయణతో కలిసి కూలీ పనులు చేసుకుంటుంది. ఇంట్లో చెప్పి తన అమ్మవారి ఊరైన మంబోజీపల్లికి శుక్రవారం వచ్చింది. సోమవారం ఏడుపాయలకు వెళ్తుతున్నానని చెప్పి వచ్చింది. ఈ క్రమంలో ఏడుపాయలలోని ఆలయ సమీపంలో నదీ పాయ వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం అటుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుటుంబీకులకు సమాచారం అందించి. పంచనామా నిర్వహించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-05-18T05:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising