ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ను ఢీకొన్న అడవి పంది.. ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2022-03-17T05:23:28+05:30

బైక్‌ను ఢీకొన్న అడవి పంది.. ఇద్దరికి గాయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దేముల్‌, మార్చి 16 : అడవి పంది ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో దంపతులకు గాయాలుకాగా, అదే సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడవి పంది మృతిచెందింది. ఈ ఘటన పెదే ్దముల్‌ మండలం కందనెల్లి-ఖాంజాపూర్‌ రహదారిలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మంబాపూర్‌ గ్రామానికి చెందిన మంతట్టి లాలప్ప, అంజమ్మ దంపతులు ద్విచక్రవాహనంపై తాండూరు నుంచి మంబాపూర్‌ వెళుతున్నారు. కందనెల్లి-ఖాంజాపూర్‌ వద్దకు రాగానే అడవి పంది వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో వారు కిందపడిపోగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో వికారాబాద్‌ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అడవి పందిని ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతిచెందింది. కాగా, తీవ్ర గాయాలైన దంపతులకు తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది.

Updated Date - 2022-03-17T05:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising