ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సంక్షేమమే ధ్యేయం

ABN, First Publish Date - 2022-10-01T05:49:30+05:30

రైతుల సంక్షేమమే ధ్యేయం

మాట్లాడుతున్న చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిభట్ల, సెప్టెంబరు 30: రైతు సంక్షేమమే ధ్యేయమని మంగల్‌పల్లి సొసైటీ చైర్మన్‌ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి మంగల్‌పల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.  సొసైటీ ద్వారా 613మంది రైతులకు రూ.కోటీ 3లక్షల దీర్ఘకాలిక రుణాలు అందజేసినట్లు తెలిపారు. రుణాలు పొందిన రైతులకు బీమా వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహకారంతో పోచారంలో రెండెకరాల్లో గోదాం స్థలం సేకరించామన్నారు.  సమావేశంలో వైస్‌చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, డైరెక్టర్లు సీఈవో  మాధవి పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T05:49:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising