ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తలకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2022-12-10T00:15:21+05:30

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

బాధిత కుటుంబానికి చెక్కును అందజేస్తున్న రేవంత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌, డిసెంబరు 9: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తాళ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త మంగలి వెంకటేష్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇన్సురెన్యూ నుంచి రూ.2లక్షల చెక్కును రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, సుభాష్‌, మాణిక్యం, కృష్ణ, శ్రీకాంత్‌, మహేష్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:15:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising