ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల పరవళ్లు..

ABN, First Publish Date - 2022-10-08T05:03:44+05:30

జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న రాజేంద్రనగర్‌ మండలం బండ్లగూడ జాగీర్‌ సమీపంలోని ఈసీ వాగులోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఈసీ వాగు కత్వ అలుగు పారి జలపాతాన్ని తలపిస్తోంది. ఈ జల సవ్వడిని చూడటానికి శుక్రవారం స్థానికులు భారీగా తరలివచ్చారు. చాలామంది ఫొటోలు దిగుతూ ఎంజాయ్‌ చేశారు. కొందరు యువకులు జలాశయంలో ఈత కొడుతూ హుషారుగా గడిపారు.

- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, రంగారెడ్డి జిల్లా



Updated Date - 2022-10-08T05:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising