ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృత్తివిద్యా కోర్సులకు అనుమతి ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-07-07T05:53:41+05:30

వృత్తివిద్యా కోర్సులకు అనుమతి ఇవ్వాలి

సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట, జులై 6: మూడుచింతల పల్లి మండలం కేశవరం పరిధిలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి జూనియర్‌ కాలేజీకి వృత్తివిద్యా కోర్సుల ఏర్పాటుకు అనుమతించాలని కాలేజి వ్యవస్థాపక సభ్యులు మధుసూదన్‌రెడ్డి, నర్సింహా రెడ్డి, టీపీసీసీ సీనియర్‌ అధికార ప్రతి నిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిలు విద్యా శాఖ మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. బుధవారం వారు నగరంలోని మంత్రి నివా సానికి వెళ్లి కళాశాలలో వృత్తివిద్యా కోర్సులను ఆరంభించడానికి అనుమతించాలని విన్నవించారు. ఇటీవల కాలంలో వృత్తివిద్యా కోర్సులకు ప్రాధాన్యత పెరగడంతో ఆ కోర్సులను గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-07-07T05:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising