ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రిని కలిసిన రావిచెడ్‌ గ్రామస్థులు

ABN, First Publish Date - 2022-10-02T04:57:33+05:30

మంత్రిని కలిసిన రావిచెడ్‌ గ్రామస్థులు

మంత్రికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న గోపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌, అక్టోబరు 1: ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి, రావిచెడ్‌ ఎంపీటీసీ బొప్పిడి గోపాల్‌ శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈనెల 3న కడ్తాల మండలం రాడిచెడ్‌లో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించారు. మంత్రిని కలిసిన వారిలో ఉపసర్పంచ్‌ వెంకటేశ్‌, వార్డుసభ్యులు పవన్‌కుమార్‌, మల్లేశ్‌యాదవ్‌, బాలకృష్ణ, లింగం, ఉన్నారు.  

Updated Date - 2022-10-02T04:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising