ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలి పంజా

ABN, First Publish Date - 2022-11-21T00:15:05+05:30

ఉమ్మడి జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. రోజు రోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో కనిష్ఠంగా 8.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు

రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 9.2 డిగ్రీలు.. మేడ్చల్‌ జిల్లా భాగ్యనగర్‌లో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 20: ఉమ్మడి జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. రోజు రోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రతకు చా లామంది ఉదయం 9గంటల వరకు బయటకు రావడం లేదు. సాయంత్ర 6గంటల తర్వాత చలిగాలులు వీస్తున్నాయి. చలి కారణంగా సీజనల్‌, శ్వాసకోశ సంబంధ వ్యాధులబారిన పడుతున్నారు. నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రత పడిపోతున్నాయి. ఆదివారం వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 8.2కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 9.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మేడ్చల్‌ జిల్లాలో 11.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతతో జనం ఉదయం, సాయంత్రం చలి మంటలు కాచుకుంటున్నారు.

Updated Date - 2022-11-21T00:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising