ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రథంపై ఊరేగిన వేంకటేశ్వరుడు

ABN, First Publish Date - 2022-05-19T05:13:36+05:30

రథంపై ఊరేగిన వేంకటేశ్వరుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఘట్‌కేసర్‌రూరల్‌, మే18: మండల పరిధి వెంకటాపూర్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, నిత్యహోమం నిర్వహించారు.  అనంతరం రంగురంగుల పూలతో అందంగా ముస్తాబు చేసిన రథోత్సవంపై స్వామివారిని ప్రతిష్ఠించి గ్రామంలో ఊరేగించారు. ఈక్రమంలో స్వామివారికి భక్తులు కొబ్బరికాయాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామస్మరణతో వీధులన్ని మార్మోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ ఉదారి వేణుగోపాల్‌, ఈవో భాగ్యలక్ష్మి, సర్పంచ్‌ నీరుడి గీతాశ్రీనివాస్‌, ఉపసర్పంచు కట్ట సత్యనారాయణగౌడ్‌పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising