ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తింపు లేని పాఠశాలను మూసివేయాలి

ABN, First Publish Date - 2022-07-07T05:30:00+05:30

గుర్తింపు లేని పాఠశాలను మూసివేయాలి

కందుకూరులో ధర్నాలో పాల్గొన్న వినోద్‌చారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, జూలై 7: మండల కేంద్రంలో ప్రభుత్వ గుర్తింపులేని ప్రవేటు పాఠశాలలను వెంటనే మూసివేయాలని ఎన్‌ఎ్‌సయూఐ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి తల్లోజు వినోద్‌చారి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో  గురువారం విద్యావనరుల కేంద్రం ఎదుట ఆసంఘం నేతలతో కలిసి చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఐదు సంవత్సరాలుగా మండలంలోని ఇన్‌చార్జి ఎంఈవోగా పనిచేస్తున్న రామానుజన్‌రెడ్డి నిర్వాకం వల్ల మండల పరిధిలో ప్రవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే శ్రీచైతన్య విద్యాసంస్థల పేరుతో కొత్తగా పుట్టుకొచినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆసంఘం నాయకులు రవితేజ, ప్రభాకర్‌, నహీం, సిద్దు, అఖిల్‌, శ్రీకాంత్‌, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising