ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్రా యాత్రికులకు వీడ్కోలు

ABN, First Publish Date - 2022-08-16T05:01:15+05:30

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉమ్రా యాత్రికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌, ఆగస్టు 15 : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఉమ్రాయాత్రకు బయలుదేరి వెళ్లారు. యాత్ర కన్వీనర్‌ హఫీజ్‌ మహ్మద్‌ఫయ్యాజ్‌అలీ వారికి ఎయిర్‌పోర్ట్‌లోని ఇంటర్నేషనల్‌ డిపార్చర్స్‌లో వీడ్కోలు పలికారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకొని యాత్రకు వెళ్తున్న వారిని చూసి ప్రయాణికులు భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. వారికి అభివాదం చేస్తూ యాత్రికులు ఎయిర్‌పోర్టులోకి వెళ్లారు.



Updated Date - 2022-08-16T05:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising