ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2022-07-02T05:30:00+05:30

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆస్పత్రికి తరలింపు.. ఒకరి పరిస్థితి విషమం

పరిగి, జూలై 2 : ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం పరిగి మండలం రాఘవాపూర్‌ వద్ద జరిగింది. మండల పరిధిలోని సయ్యద్‌పల్లికి చెందిన షాబాద్‌ నరేష్‌(20), ఆలూరి మల్లేశ్‌లు బైక్‌పై పరిగి నుంచి స్వగ్రామానికి వెళుతుండగా, ఎదురుగా పరిగికి వస్తున్న (టీఎస్‌ 34 టీఏ 5729) నంబరు గల ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలు కాగా, స్థానికులు పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, నరేష్‌ పరిస్థితి విషయంగా ఉండగా, మల్లేశ్‌ కారు విరిగింది. పరిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising